రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ..

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3…

మేడారంలో నేడు సీతక్క, కొండా సురేఖ పర్యటన..

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో…

‘శతమానంభవతి’ సీక్వెల్ వచ్చేస్తోంది..

2017 సంక్రాంతికి విడుదలైన ‘శతమానంభవతి’ సినిమా అప్పట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక తాజాగా దీనికి సీక్వెల్ తీయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇవాళ…

అరుదైన జంతువు గుర్తింపు..

సాధారణంగా అడవులలో ఒక్కోసారి ఎన్నో అరుదైన జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా సిక్కింలో అత్యంత అరుదైన టిబెటన్ బ్రౌన్ ఎలుగుబంటిని…

భక్తుల కోసం ‘దివ్య్‌ అయోధ్య’ యాప్‌..

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘దివ్య్ అయోధ్య’ యాప్‌ను విడుదల…

ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక..

దేశ ప్రజలకు టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401#…

సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్..

సాంకేతి పరిజ్ఞానం పెరిగేకొద్ది అభివృద్ధితో పాటు మనవాలికి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మంచికోసం ఉపయోగించాల్సిన పరిజ్ఞాన్ని కొందరు తప్పుడు పనులకు వాడుకుంటున్నారు.…

కవితకు బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ..!!

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం సంభవించింది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి…

దావోస్‌లో రేవంత్ రెడ్డి- ప్రతిష్ఠాత్మక పర్యటన..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన..

శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో సుమారు రూ.541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక…