లక్షదీప్ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో టాటా గ్రూప్ నుంచి బిగ్ బూస్ట్ ఇచ్చే కీలక…
Author: sanchalanavaartha
నాసా మానవసహిత జాబిల్లి యాత్ర వాయిదా..
చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా వాయిదా వేసింది. తాజాగా ప్రయోగించిన ల్యాండర్ వైఫల్యమే దీనికి కారణంగా తెలుస్తోంది. 50ఏళ్ల…
ప్రస్తుతం ఈ టీంలో ఆడుతున్నాడు: అంబటి రాంబాబు..
ఇటీవలే వైసీపీకి దూరమైన అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత, మంత్రి…
ప్రజలు కోరుకున్న మార్పు తీసుకొస్తాం: మంత్రి శ్రీధర్ బాబు….
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన, తపనతో…
కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం: కేటీఆర్
కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం…
మీడియా ప్రతినిధిపై దిల్ రాజు ఫైర్…
స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజు మీడియా ప్రతినిధి పై ఫైర్ అయ్యాడు. పిచ్చిపిచ్చిగా రాస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్…
ఇలాంటి అభిమానం నాకొద్దు, వారి మరణంపై కన్నీరు మున్నీరైన హీరో యష్..!
అక్కడే ముగ్గురు యువకులు మరణించారు. హనుమంత హరిజన్, మురళీ నాదవినమణి, నవీన్ గాజి విద్యత్ షాక్ కారణంగా మృతి చెందారు. మరో…
మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో..?
తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ అవసరాల కోసం పది జిల్లాలో ఏర్పడిన…
‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’..
వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో…
లక్షద్వీప్లో కొత్త ఎయిర్పోర్టు..
లక్షద్వీప్లో మరో కొత్త ఎయిర్పోర్టును నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్కాట్ చేయాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న…