డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్..

జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను ఇక డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ..

సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని…

సోనియా గాంధీ, రాహుల్‌ను కలిసిన ఉత్తమ్‌..

దేశ రాజధాని దిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌ను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మర్యాదపూర్వకంగా…

ఆస్ట్రేలియా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ..

విద్యార్థులు, తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు జారీ చేసే వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. తమ…

మరోసారి ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం..

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పెరుగుతున్న ఉల్లిధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు గతంలో ఉల్లి…

కశ్మీర్ విలీన చరిత్రను వక్రీకరుస్తున్న మోదీ ప్రభుత్వం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో అర్కైవ్స్‌లోని నాటి ఉత్తరాలను గార్డియన్ పత్రిక వర్గీకరిస్తూ నివేదికలు తయారుచేసింది. వాటి ప్రకారం,…

వైజాగ్ షిఫ్టింగ్ పై హైకోర్టుకు జగన్ సర్కార్ క్లారిటీ..

ఏపీలో ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి కాబోయే రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో దాఖలైన…

మరిన్ని మార్పులు తప్పవ్: మంత్రులకు జగన్ దిశానిర్దేశం: 15న కీలక భేటీ

ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఉదయం…

‘గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు’

గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’టీడీపీ-…

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర?.. బిఆర్ఎస్, బిజేపీ ప్రయత్నాలు!

తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్, బిజేపీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.…