ఇంగ్లండ్ పై భారత్ అద్బుత విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో దూసుకుపోయిన టీమిండియా..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్ లో టీమిండియా కీలక ముందడుగు వేసింది. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి…

భారత్ లో టెస్లా రెండో షోరూం..! ఈసారి ఎక్కడంటే..?

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత మార్కెట్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తన మొదటి…

అందుబాటులోకి రానున్న ‘పాన్ 2.0’..!

దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ…

భారత్‌పై టారిఫ్‌లు ఇంకా పెంచుతానంటున్న ట్రంప్.

భారత్‌పై టారిఫ్ (సుంకాలు) మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం…

బీఆర్ఎస్ మరో బిగ్ షాక్..! మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..!

బీఆర్ఎస్ మరో బిగ్ షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను…

ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు.. కాళేశ్వరం పై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై…

కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం.. అన్నింటికి కారణం కేసీఆరే: సీఎం రేవంత్..

సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం…

ఏపీకి మరో 20 పోర్టులు..!

కేంద్రం సహకారంలో ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో ఏపీలో 20 పోర్టులను నిర్మిస్తామని…

ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ రూల్స్ ఇవే..!

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఓ చక్కని స్వేచ్ఛ దక్కబోతోంది. పొద్దున్న బయటకి వస్తే.. బస్సు ఎక్కాలనిపిస్తే.. టికెట్ విషయంలో ఆలోచించాల్సిన…

పాక్‌కు ప్రధాని మోదీ వార్నింగ్..!

భారత్‌పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు తీవ్ర…