మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్దిని వైసీపీ అటకెక్కించిందన్న విమర్శలున్నాయి. పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ది అంటూ తెగ హడావుడి చేసినా.. నాలుగేళ్ల…
Category: AP NEWS
వైసీపీకి వేమిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..?
వైనాట్ 175 అంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్కు కోలుకోలేని షాక్ తగలనుందా? గత రెండు ఎన్నికల్లో అండగా ఉంటూ వచ్చిన బిగ్షాట్…
మరో కుట్రకు వైసీపీ తెర: సీపీఐ రామకృష్ణా..
ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణా మండిపడ్డారు. రాజధాని అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్…
ప్రజలకోసం మాజీ ఐఏఎస్ పాదయాత్ర…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త అభ్యర్థులు సైతం తెరపైకి వస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్…
ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..!
ఏపీలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే వైసీపీ తమ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్ధుల్ని…
రూ.655కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం.
నేడు ఏపీలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.4,718 కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు.…
చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంలో కీలక పరిణామం..!!
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో వరుసగా ఛార్జ్ షీట్లు…
వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డెక్కావ్-చంద్రబాబు వదిలిన బాణానివి-షర్మిలపై రోజా ఫైర్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జిల్లాల్లో మెరుపు పర్యటనలు చేస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మంత్రి…
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు తాజా జాబితాలో వీరేనా..?
ఏపీలో అధికార వైసీపీ చేస్తున్న ఇన్ ఛార్జ్ ల మార్పులు మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో…
నేడు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ..
రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం…