ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ఎప్పుడు ప్రారంభమవుతుందో? ఎలా అమలు చేస్తారు? అన్న…
Category: AP NEWS
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్..
జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేంటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా..…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..! విజయమ్మ ఫోన్ కూడా..?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అందులో…
డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటో చూపిస్తాం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటో చూపిస్తున్నామని అన్నారు. డబుల్ ఇంజన్…
తిరుపతి సిటీకి సీఎం గుడ్ న్యూస్..! రూ.25 వేల కోట్లతో..
ఏపీ సీఎం చంద్రబాబు స్పేస్ పాలసీకి శ్రీకారం చుట్టడం ఆసక్తికరం. రూ.25 వేల కోట్ల పెట్టుబడులే లక్షంగా ఏపీ స్పేస్ పాలసీ…
ఎమర్జెన్సీ, జగన్ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, అటువంటి నియంతృత్వ పోకడలు, అహంకారం ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ చెల్లవని ముఖ్యమంత్రి నారా…
సింగయ్య మృతి.. జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలని వైఎస్ షర్మిల డిమాండ్..
రెంటపాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు…
పల్నాడు టూర్ ఇష్యూ.. జగన్ క్వాష్ పిటిషన్..!
వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలకు పల్నాడు ఘటన టెన్షన్ వెంటాడుతోంది. టూర్ ఏమోగానీ మొత్తం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆ…
వైసీపీ తెరపైకి మరో కొత్త కార్యక్రమం..!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందో లేదో అప్పుడే పాలనలో ప్రభుత్వం విఫలమైందంటూ అంటూ వైసీపీ రచ్చ చేస్తోంది. ఇటీవల వెన్నుపోటు…
సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు..
ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం…