రిషితేశ్వరి కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు..!

2015లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్దిని రిషితేశ్వరి కేసుపై స్థానిక కోర్టు…

కాకినాడ పోర్టు అధికారులపై పవన్ ఫైర్-షిప్ సీజ్..

కాకినాడ పోర్టు నుంచి రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలివెళ్లిపోతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..!

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి లోగా అర్హులకు తమ ప్రభుత్వం న్యాయం చేయనుందని, ఎన్నో ఏళ్లుగా వేచి…

టీడీపీకి గవర్నర్ పదవి..! రేసులో ఆ ముగ్గురు..? ఛాన్స్ దక్కేదెవరికి..?

టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ విషయంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏపీ వినతులకు…

అమరావతి యాక్షన్ ప్లాన్ ఖరారు..?

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల యాక్షన్ ప్లాన్ ఖరారు చేసింది. నిలిచిపోయిన రాజధాని కీలక…

వారిపై పరువు నష్టం కేసులు వేయబోతున్న జగన్..

అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక…

జగన్ అమెరికా జైలుకేనా..?

సౌర‌శ‌క్తి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందాలు పొందడాని గౌత‌మ్ అదానీ, ఆయ‌న మేనల్లుడు సాగ‌ర్ అదానీ స‌హా ఆరుగురు నిందితులు భార‌త ప్ర‌భ‌త్వ…

పోలవరం నిర్మాణంలో కీలక పురోగతి..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్ల పాలనా కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని…

అదానీతో గత ప్రభుత్వ ఒప్పందాలపై మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..!

భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని పైన యూఎస్ లో లంచం మరియు మోసం ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే.…

ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌..

ఢిల్లీలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. పార్లమెంట్‌లో రేపు ప్రధానమంత్రి మోడీని కలవనున్నారు. ఇవాళంతా బిజీ షెడ్యూల్ ఉంది. ప్రస్తుతం…