వాసిరెడ్డి పద్మ దారి అటేనా ? వారంలో ప్రకటన..!

ఏపీలో పైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న వాసిరెడ్డి పద్మ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. గతంలో…

ఐదేళ్లు, గుంత‌లు గోతులే తవ్వారు..జ‌గ‌న్ పై సీఎం చంద్ర‌బాబు ఫైర్!

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో వెన్నెలపాలెంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్..

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేసింది ఏపీ సర్కార్. మరో రెండేళ్లలో కంపెనీలు తమ ఉత్పత్తి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.…

అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ‌తో భేటీ..

అమెరికా టూర్‌లో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. లేటెస్ట్‌గా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాస్‌తో…

ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

ఎన్నికల్లో చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. సూపర్‌-6లో మరో ముఖ్యమైన పథకానికి పచ్చజెండా ఊపింది. మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న…

సరస్వతీ పపర్ కంపెనీ ఇష్యూ..! ప్రభుత్వం ఫోకస్..

ఇంటి గుట్టు లంకకు చేటని పెద్దలు చెబుతారు. కొన్ని విషయాల్లో గుట్టుగా ఉండాలన్నది దానర్థం. ప్రస్తుతం మాజీ సీఎం జగన్‌కి చెందిన…

జనసేన లోకి విడదల రజినీ..? బాలినేనితో రాయబారం నిజమేనా..?

రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ప్రత్యర్థులుగా మారుస్తాయో, విడిపోయిన నేతలు తిరిగి ఎప్పుడు కలుస్తారో తెలియదు. బద్ధ శత్రువులుగా ఒకరిపై ఒకరు మాటల…

జత్వానీ కేసులో విద్యాసాగర్ కు ఎదురు దెబ్బ..

ముంబాయి నటి జత్వానీ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత నటి జెత్వానీ ఇచ్చిన…

టెస్లా సీఎఫ్ఓ వైభవ్‌తో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులపై చర్చ..

టెస్లా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి టెస్లా సీఎఫ్ఓ వైభవ్…

ముగ్గురు అధికారులకు కీలక పోస్టింగులు.. అమ్రాపాలికి టూరిజం అథారిటీ సీఈఓ బాధ్యతలు..

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐఏఎస్‌లకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్…