ఆ విషయంలో రేవంత్‌కు 1000 శాతం సహకరిస్తాం: నిండు సభలో కేటీఆర్ హామీ..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి సభ్యుల మధ్య అనేక అంశాలపై వాగ్యుద్ధం…

కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి…

కేసీఆర్ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్…

పొగమంచు గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చలితో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది.…

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే వరకు అలుపెరుగని పోరాటలు చేస్తూనే ఉంటాం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే వరకు అలుపెరుగని పోరాటలు చేస్తూనే ఉంటాం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ జాతీయ బీసీ…

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీలో ప్రముఖ నాయకులు, ఎంపీలు గా కొనసాగుతున్న ముప్పరపు వెంకయ్య నాయుడు గారి, జగత్ ప్రకాష్ నడ్డా గారి, అనుప్రియ పాటిల్…

నలుగురికి విప్ పదవులు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం…

తెలంగాణ శాసనసభలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం విప్‌ల హోదా కల్పించింది. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనలతో.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,…

లోక్ సభ ఎన్నికల్లో పొత్తులుండవ్.. ఒంటరిగానే బరిలోకి..

లోక్ సభ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లోక్ సభ…

భార్య, పిల్లలను కాల్చి.. కలెక్టర్ గన్ మెన్ సూసైడ్..

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన…

సీఎంవో ఆఫీస్.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..

ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని అక్కడ సీఎం క్యాంపు ఆఫీస్ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ భవిష్యత్తులో…

నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు అనుమతులు తీసుకస్తా: కోమటిరెడ్డి..

గత ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఎందుకు…