తెలంగాణ జర్నలిస్టులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

హైదరాబాద్‌లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య ప్రకటనలు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం…

మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్..!

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మేధా స్కూల్‌కు సంబంధించిన.. డ్రగ్స్ కేసు రోజురోజుకి కొత్త కొత్త కోణాలను బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు స్కూల్ డైరెక్టర్…

బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా..!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ…

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై చర్చలు సఫలం..!

తెలంగాణలో కాలేజీలు తాము ఇక సేవలను కొనసాగించలేమని చెబుతూ సోమవారం బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల…

సజ్జలకు జగన్ వార్నింగ్..? ఎందుకంటే..?

ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయా? జగన్…

ఓటు చోరీ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో బయటపెడతాం: షర్మిల..

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎన్నికల సంఘం.. స్వతంత్రత కోల్పోయిందని, అది పూర్తిగా బీజేపీ ప్రయోజనాలకే పనిచేస్తోందని వైఎస్ షర్మిల తీవ్ర…

ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..! నవంబర్‌లో టెట్ ఎక్జామ్ ..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూసిన.. మెగా డీఎస్సీ (DSC) ప్రక్రియకు ముగింపు పలికారు. వేలాది అభ్యర్థులు కలలుగన్న టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు..! అసెంబ్లీకి రాకపోయినా జీతం..?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం…

జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు..!

వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర…

అస్సాంలో మోదీ పర్యటన..! భారీ ప్రాజెక్టుల ప్రారంభం..!

అస్సాం రాష్ట్రంలో ప్రధానీ మోదీ తన పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. మొత్తం రూ.18,530 కోట్ల విలువైన ప్రాజెక్టులకు…