‘అన్నదాత పోరు’ పేరుతో మరోసారి వైసీపీ హడావిడి..! జగన్ ఎక్కడ ..?

అసెంబ్లీలో ప్రతిపక్షం హాజరు కాకపోయినా ఏపీలో ప్రతిపక్షం ఉంది అని చెప్పుకోడానికి అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది వైసీపీ. కానీ ఆ…

ప్రజలకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..!

ప్రజలకు శుభవార్త చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు సర్కార్, కొత్త…

అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు.. కార‌ణ‌మిదే..!

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయనకు…

4 కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కారు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల పదవుల పందేరం కొనసాగుతోంది. ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు…

తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన.. కేంద్రం కీలక నిర్ణయం..!

తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత…

ఎన్డీయే కూటమి ఎంపీలతో మోదీ సమావేశం..

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను…

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. సర్వత్రా ఉత్కంఠ..!

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి,…

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం..! కారణం అదేనా..?

గణపతి హోమం బీఆర్ఎస్ పార్టీకి సానుకూల ఫలితాలు ఇస్తున్నా యా? ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందా? ఎన్డీయే-ఇండియా…

కవిత సస్పెన్షన్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని…

మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు..! రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణపనులు..

మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.7,360 కోట్ల వ్యయంతో…