వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా..

వైసీపీ ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలన్న ఉద్దేశంతో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ…

బీఆర్ఎస్‌లో అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా..? రానున్న రోజుల్లో కొందరి నేతల గుట్టు బట్టబయలు చేస్తారా..?

బీఆర్ఎస్‌లో అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా? కవిత ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా? బుధవారం కవిత రియాక్షన్‌తో కొందరు నేతలు బట్టబయలు…

కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్ల లాంటోళ్లని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవని.. అనుభవించి…

అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు పోయాం : కేటీఆర్ కీలక వాఖ్యలు..!

సింగరేణి ఎన్నికల్లో ఓడిపోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన 10…

కవితకు కేఏ పాల్ బంపర్ ఆఫర్..! ప్రజాశాంతి పార్టీలో చేరండి అంటూ పిలుపు….

ఎమ్మెల్సీ కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. కవితను ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు కేఏ పాల్.…

మంచి కర్మలే మంచి ఫలితాలను ఇస్తాయి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలోని ఐబి ప్రాంగణంలో మెగా పిరమిడ్ ఆవశ్యకత గురించి, ధ్యానం యొక్క విలువల గురించి చలో తిరుపతి…

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం… 1,411కు పెరిగిన మృతుల సంఖ్య..

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి సృష్టించిన ప్రళయానికి భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 1న సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఇప్పటివరకు…

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్..! భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్..!

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా…

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను…

శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ భావోద్వేగ వ్యాఖ్యలు..! “అమ్మ మరణం.. కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ అయింది”..

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి, దిగ్గజ నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ, ఆ తర్వాత తమ కుటుంబం…