మోదీ-జిన్‌పింగ్ భేటీ..! సరిహద్దు వివాదం చర్చలు..!

భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమవుతోంది. చైనాలోని టియాంజిన్…

అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం నివేదిక.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు వీలు…

బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్సే అడ్డంకి.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

మోదీ చైనా టూర్ ఎఫెక్ట్.. భారత పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్…

భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.…

జమ్ము కశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్..!11మంది మృతి, పలువురికి గాయలు..

జమ్ము కశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 అక్కడికక్కడే మృతి…

హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..! ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసిన న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. కేబినెట్ రేసులో…

బనకచర్ల ప్రాజెక్ట్ పై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..!

బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రానికి…

ఏపీలో ఇంటర్‌ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు..

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ప్రాథమిక నుంచి పీజీ వరకు రకరకాల…

బీసీల 42% రిజర్వేషన్ అమలుకై ప్రతి జిల్లాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడానికి సంసిద్ధంగా ఉండాలి – న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

హైదరాబాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని ఘనంగా…

జపాన్, భారత్ కలిస్తే అద్భుతాలే: టోక్యోలో మోదీ..

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని…