చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు.…

ఫిబ్రవరిలోగా రైతుబంధు నగదు..?

తెలంగాణలో రైతుబంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. కేంద్రం మంజూరు…

ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ‘ఆపరేషన్‌ సర్వశక్తి’

జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్‌ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌ సర్వశక్తి’ని చేపట్టనుంది. పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణుల్లోని రాజౌరీ పూంఛ్‌…

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. భోగి సందర్భంగా వేకువజాము నుంచే పల్లె, పట్నం తేడా లేకుండా భోగి మంటలు…

రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ క్యాంపెయిన్లు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు…

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.…

చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల…

పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో…

టీడీపీలో అసంతృప్తి సెగలు.. కేశినేని బాటలో రాయపాటి రంగారావు

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుండంతో రాష్ట్ర రాజకీయాలు మరింత…

మూడు కేసులు.. మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒకేసారి మూడు సీఐడీ కార్యాలయాలకు వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం…

పులుల మృతి కేసు.. విషప్రయోగమే కారణం.. నిర్థారించిన పోలీసులు..

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. కాగజ్ నగర్ కారిడార్ లో పులులు మృతి చెందిన వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. దరిగాం…