ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం… ‘జీరో ఫేర్ టిక్కెట్లపై సీఎం చంద్రబాబు ఆదేశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. ఈ…

జీవో 49పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆదివాసీలకు శుభవార్తను అందించింది. ‘కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్’ ఏర్పాటు…

రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం..

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) కింద సేకరించిన నిధులు, వాటి వినియోగంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే మన టార్గెట్: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నూతనంగా రూపొందించిన…

రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు..!

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఈడీ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ,…

రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన…

బీఆర్ఎస్ షాక్..! రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ రాజీనామా..

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుబంధు సమితి మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్…

2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: అమిత్ షా..

2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ…

చంద్రునిపై మానవాళి జీవనం పట్ల కొత్త ఆశలు..!

చంద్రునిపై మానవాళి జీవనం పట్ల కొత్త ఆశలు కలుగుతున్నాయి. చంద్రునిపై జీవన సాధ్యతను పెంచే ఒక సంచలనాత్మక ఆవిష్కరణను చైనా శాస్త్రవేత్తలు…

వారు సాయం చేశారన్న పుకార్లతో ఇంకెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు: ఫిష్ వెంకట్ కుమార్తె

టాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స…