టెక్నాలజీతో జీరో క్రైమ్ రేట్ సాధించాలి: సీఎం చంద్రబాబు..

టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని…

తెలంగాణ గ్రూప్-1 అంశం.. ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా..

తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియలో నెలకొన్న వివాదంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై…

ఎస్ఎస్ఎంబి 29 సెట్ లో అడుగుపెట్టిన మాధవన్..! ఆ రోల్ మాధవన్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(S.S. Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ…

విజయ్ కింగ్డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్..! పర్ఫెక్ట్ గా ప్లాన్ తో రిలీజ్..

నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించిన విజయ్ పెళ్లిచూపులో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ…

తెలంగాణ మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు..! అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు..

తెలంగాణలో మహిళలపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళలు ఏకంగా చట్ట సభల్లో కూర్చొనే అవకాశం వస్తున్నట్లు తెలిపారు. రాబోయే…

ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు.. ఆ ఐదుగురికి హైకోర్టు నోటీసులు..

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు…

జూలై 7 జీవితంలో మరచిపోలేని మైలురాయి.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్..!

రేవంత్ రెడ్డి.. ప్రజానేత.. ప్రజల కోసం అహర్నిశలు పోరాడే గొప్ప వ్యక్తి. ప్రత్యేక పరిచయం అక్కరలేని పేరు. జనాల నుంచి వచ్చిన…

2027 నాటికి పోలవరం పూర్తవుతుందా.?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఓ ఆన్సర్ లేని క్వశ్చన్. త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరి…

తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్ డిమాండ్..

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్…

కోరుట్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్..!

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.…