పవన్ కల్యాణ్ పై తమిళనాడు మంత్రి ఫైర్..!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తమిళనాడులోని మధురైలో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, డీఎంకే నేత శేఖర్…

తల్లికి అస్వస్థత… కేబినెట్ మీటింగ్ నుంచి మధ్యలోనే హుటాహుటిన బయటకు పవన్ కళ్యాణ్..

ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు…

సింధు జలాలపై భారత్‌తో యుద్ధమే.. బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు..

సింధు నదీ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) కింద తమ దేశానికి రావాల్సిన నీటి వాటాను భారత్ నిరాకరిస్తే, యుద్ధానికి దిగడానికైనా వెనుకాడబోమని…

నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ..!

ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.…

చైతూ ల్యాండ్ మార్క్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..! ఎవరంటే..?

అక్కినేని నాగ చైతన్య తన కెరీర్‌లో మైలురాయి సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆయన 25వ చిత్రానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్…

వందేభారత్ రైలులో ప్రయాణికుడిపై దాడి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు..

ఉత్తరప్రదేశ్‌‌లోని బబినా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పారిఛా చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక…

కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్..

ఇరాన్ తో అణు ముప్పు తొలగిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ విషయంలో తమ దేశానికి సహకరించిన…

ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 500కు చేరింది: ఇరాన్ మీడియా..

ఇరాన్‌పై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడుల కారణంగా మృతుల సంఖ్య 500కు చేరిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో సుమారు మూడు…

ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక..! యుద్ధం మీరు మొదలు పెట్టొచ్చు మేము ముగిస్తాం..!

అమెరికా… ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తమపై నేరుగా దాడులకు…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ మనీషా..

హైదరాబాద్ నగరంలోని బల్దియాలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని…