400 సీట్లు పక్కా.. వచ్చే టర్మ్‌లో మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్..

బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.…

‘భారత్ రైస్’ విక్రయాలకు నేడే శ్రీకారం..

కష్టకాలంలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ తీసుకొస్తుంది. ఇవాళ సాయంత్రం 4…

లడఖ్‌లో తీవ్రమవుతున్న నిరసనలు..

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్‌తో స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిలో…

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి..

కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లా హొసనగర తాలుకాకు చెందిన…

నా ఆశయానికి దక్కిన గౌరవం.. భారతరత్నపై ఎల్‌కే అద్వానీ స్పందన..

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఇవాళ కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం…

సోలార్ రూఫ్‌టాప్‌లపై సబ్సిడీ పెంపు..

సోలార్ రూఫ్‌టాప్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం కింద సోలార్ ప్యానెళ్లకు…

బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌.. కేంద్రం కీలక ప్రకటన..!

దేశంలో క్యాన్సర్‌ కేసులు పెరగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ…

ప్రిడెటర్ డ్రోన్లను ఇవ్వటానికి అంగీకారం తెలిపిన అమెరికా..

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ భారతదేశానికి దాదాపు 4 బిలియన్ల విలువైన 31 సాయుధ MQ-9B స్కై గార్డియన్ డ్రోన్‌లు, క్షిపణులు…

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు..!

కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే…

మధ్యంతర బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపుల వివరాలు..

2024-25 సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.65…