అయోధ్యలో విధ్వంసం సృష్టించి.. సీఎంను చంపేస్తాం: ఖలిస్తానీ ఉగ్రవాది..

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరిక సందేశం పంపాడు.…

అయోధ్యకు బయలుదేరిన టీటీడీ వాహనాలు..

అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు…

350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు…

అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి…

ఘోర పడవ ప్రమాదం.. టీచర్ సహా 15 మంది చిన్నారులు మృతి..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దీంతో నలుగురు టీచర్లు…

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం : సుప్రీం కీలక తీర్పు.

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు కమిటీ…

భారత వృద్ధికి ఢోకా లేదు: RBI గవర్నర్..

భారత ఆర్థికవ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్…

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. యోధ్య…

అయోధ్యకు 5 లక్షల లడ్డూలు.. ..

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల…

నేడు కృష్ణా జలాల వివాదంపై కీలక భేటీ..

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల…