ఈ నెల 22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ…

భారత్ పై కేంద్ర మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

నాగ్‌పూర్‌లో జరిగిన ‘భౌగోళిక రాజకీయాల్లో భారత్ పురోగమనం’ కార్యక్రమంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ…

ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ‘ఆపరేషన్‌ సర్వశక్తి’

జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్‌ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌ సర్వశక్తి’ని చేపట్టనుంది. పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణుల్లోని రాజౌరీ పూంఛ్‌…

రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ క్యాంపెయిన్లు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు…

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.…

చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల…

పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో…

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు: WHO చీఫ్‌ టెడ్రోస్‌

ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌…

ప్రారంభానికి సిద్ధమైన ‘అటల్ సేతు’ ప్రారంభం

భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని మోదీ జనవరి 12న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వంతెనపై రాకపోకలకు అధికారులు…

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో…

2035 నాటికి స్పేస్ స్టేష‌న్ నిర్మించాలి: ఇస్రో చీఫ్..

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు జరుగుతోంది. ఆ సమావేశంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ 2035 నాటికి అంతరిక్ష…