ఈ దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బోనస్..-: ప్రధాని మోదీ

ఈ ఏడాది దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బోనస్ అందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వస్తు, సేవల ధరలను తగ్గించి…

ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి వీల్లేకుండా చట్టం తెచ్చారు: కేంద్రంపై రాహుల్ ఫైర్..

ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలులేకుండా కేంద్రం 2023లో ఓ చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రధాని మోదీ, అమిత్…

భారత్-పాక్‌పై నిరంతర నిఘా.. అమెరికా కీలక ప్రకటన..

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను తాము ప్రతిరోజూ నిశితంగా గమనిస్తున్నామని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య…

ఈసీ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్..

భారత రాజకీయాల్లో వివాదాలు సర్వసాధారణం జరుగుతూనే ఉంటాయి.. కానీ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర…

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి…

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ జల ప్రళయం.. కథువాలో నలుగురు బలి..

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. మరికొందరు గాయపడ్డారు.…

భారత్ గేమ్ ఛేంజర్.. మిషన్ సుదర్శన చక్ర ఎలా పని చేస్తుందంటే..?

శత్రువుల గుండెలు అదిరేలా.. ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టేలా.. ఒక్కసారి ప్రయోగిస్తే శత్రు సంహారం చేసి వచ్చే సుదర్శన చక్ర వ్యూహాన్ని…

జ‌మ్మూక‌శ్మీర్‌ జల విషాదం.. 46కు చేరిన మృతుల సంఖ్య‌..

జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం చషోతి గ్రామంలో మేఘవిస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) కారణంగా సంభవించిన ఆకస్మిక…

ఆపరేషన్ సిందూర్ హీరో ఏకే భారతికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్..

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తన వాక్చాతుర్యంతో, నిశిత మేధస్సుతో దేశవ్యాప్తంగా హీరోగా నిలిచిన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతికి ప్రతిష్ఠాత్మక…

సింధు జలాల ఒప్పందంపై కీలక ప్రకటన.. కోర్టు తీర్పు చెల్లదన్న భారత్..

సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA) వెలువరించిన తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తీర్పునకు…