అందుబాటులోకి రానున్న ‘పాన్ 2.0’..!

దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ…

భారత్‌పై టారిఫ్‌లు ఇంకా పెంచుతానంటున్న ట్రంప్.

భారత్‌పై టారిఫ్ (సుంకాలు) మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం…

పాక్‌కు ప్రధాని మోదీ వార్నింగ్..!

భారత్‌పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు తీవ్ర…

ట్రంప్ గట్టిగా బదులిచ్చిన ప్రధాని మోదీ..! ఏమన్నారంటే..?

భారత ఆర్థిక వ్యవస్థ ‘చచ్చిపోయింది’ (డెడ్ ఎకానమీ) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధాని నరేంద్ర…

పనిమనిషిపై అత్యాచారం కేసు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు..

పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు…

పాకిస్థాన్‌కు భారత్ ఝలక్..!

చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును పునఃప్రారంభించడం ద్వారా పాకిస్థాన్‌కు భారత్ అడ్డుకట్ట వేయనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, తదనంతర…

ట్రంప్ 25 శాతం టారిఫ్ వల్ల ఏయే రంగాలకు ఎక్కువ నష్టం..?

భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం…

కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ, వారణాసి, ముంబై.. ఇలా ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి: జేపీ నడ్డా..

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఢిల్లీ, వారణాసి, ముంబై వంటి నగరాలలో బాంబు పేలుళ్లు సంభవించాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా…

విచ్చలవిడిగా అభ్యంతరకర వీడియోలు.. 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం..

అశ్లీలత, అనైతికత, హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న పలు ఓటీటీ వేదికలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల 24…

ఆ జిల్లాలో ఆగస్టు 1 నుంచి ‘నో హెల్మెట్ నో పెట్రోల్’ అమలు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి ‘నో హెల్మెట్ నో పెట్రోల్’ విధానం అమలులోకి రానుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్…