మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన..! బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన యువతి….

మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. ఆ పసికందును కిటికీలో నుంచి బయటకు…

ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి.. ఏడేళ్లు పైబడినవారికి డీయాక్టివేషన్‌..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI (Unique Identification Authority of India) తాజాగా తల్లిదండ్రులకు ఓ కీలక సూచన…

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి మరింత ఆర్థిక సహాయం అందించాలని…

ఆ యుద్ధాలు నేనే ఆపాను..! మరోసారి ట్రంప్ భారత్, పాక్ యుద్ధం పై కీలక వ్యాఖ్యలు..!

దేశాల మధ్య యుద్ధాలను ఆపడంలో తనను మించిన వారు లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న…

ముంబైలో టెస్లా కార్ల షోరూం ప్రారంభం..!

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో…

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు..!

దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

బీహార్ లో బంగ్లాదేశీయులకూ ఓటుహక్కు..!

అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధత కోసం బీహార్ లో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపట్టిన ఓటర్ జాబితా సవరణ సర్వేలో పలు షాకింగ్…

ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త రూల్స్..!

ఫాస్టాగ్ స్టిక్కర్‌లను తమ వాహనంలో నిర్దేశిత ప్రాంతంలో అతికించని వాహనదారులపై కఠిన చర్యలు రెడీ అయ్యింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్…

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు… మాజీ ఆర్డీవో అరెస్ట్..

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఫైల్స్ దగ్ధం కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

ప్లాస్టిక్‌ కు చెక్..! ప్లాస్టిక్ ను ఆరగిస్తున్న పురుగులు..!

పర్యావరణానికి పెనుసవాలుగా మారిన ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. కొన్ని రకాల గొంగళి పురుగులు…