ఇటీవల ప్రమాదానికి గురైన ఏఐ171 విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్), డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డిఎఫ్డిఆర్)లను విశ్లేషణ…
Category: NATIONAL
స్టార్లింక్కు భారత్ లైసెన్స్..!
భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్లింక్కు లైసెన్స్ మంజూరు కావడంపై…
దేశంలో మళ్లీ కరోనా ఆందోళన.. నాలుగు కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు..!
దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్కు చెందిన నాలుగు…
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో…
ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 110 మంది భారతీయులు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన…
ఉత్తరాఖండ్లో కుప్ప కూలిన హెలికాప్టర్..! స్పాట్లో ఐదుగురు మృతి..!
ఉత్తరాఖండ్లో ఓ హెలికాప్టర్ కూలింది. గుప్త్ కాశి నుండి కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గౌరికుండ్-సోన్ప్రయాగ్ అడవుల్లో…
పూణేలో ఘోర ప్రమాదం..! కుప్ప కూలిన వంతెన ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..
మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుండ్మాల సమీపంలో ఇంద్రాయణి నదిపై ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు…
హనీమూన్ హత్యకేసులో మరో ట్విస్ట్..! ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా భార్య సోనమ్ రఘువంశీ బతికే…
నేను రూ.2 కోట్లు ఇస్తా, మా నాన్నను తిరిగి తీసుకురండి.. విమాన ప్రమాద బాధితురాలి ఆవేదన..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ టాటా గ్రూప్ రూ. కోటి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతులను ప్రకటిస్తామన్న అమిత్ షా..
అహ్మదాబాద్లో గురువారం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన…