కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం..

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది.…

భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు..

భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ,…

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!

దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో భారత్.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జపాన్‌ను అధిగమించి ముందుకు…

పహల్గామ్ దాడి వెనుక భారీ కుట్ర..! మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి వెనుక పెద్ద కుట్ర ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రజల్లో…

“మైసూర్ పాక్” ఇక నుండీ “మైసూర్ శ్రీ”..

భారత్‌ – పాకిస్తాన్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు వెల్లివిరిసిన వేళ, దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని…

ట్రంప్ మధ్యవర్తిత్వం కట్టుకథే.. తేల్చిచెప్పిన జైశంకర్..

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను భారత విదేశాంగ శాఖ…

హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు..

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం…

ఢిల్లీలో పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్..! మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం..

దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. నిఘా సంస్థల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక…

పాక్ పై ఆపరేషన్ సిందూర్‌తో భారీ దెబ్బ కొట్టిన భారత్.. ఏకంగా 1.12 బిలియన్ డాలర్ల నష్టం..

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడుల కారణంగా పాకిస్తాన్‌‌కు 1.12424 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9630 కోట్లు భారత కరెన్సీ)…

యూపీఐ లావాదేవీలు ఇక మరింత సురక్షితం: కేంద్రం కీలక ఆవిష్కరణ..

దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.…