‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా కరాచీ పోర్టును చుట్టుముట్టిన భారత నౌకాదళం..

ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్ ప్రధాన నౌకాశ్రయమైన కరాచీ పోర్టును భారత నావికాదళం దిగ్బంధించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్,…

పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల..!

గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్…

నిజాలు ఒప్పుకున్న పాక్..!

నిజం నిప్పులాంటిది. ఈ రోజు కాకపోయినా, రేపైనా బయటకు వస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ అదే చేసింది. ఇన్నాళ్లు పాలకులు అధికారుల నోరు…

ఉగ్రవాది అంతానికే ఆపరేషన్ సిందూర్ ..! 100 మంది టెర్రరిస్టులు ఖతం..!

ఉగ్రవాది అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని డీజీఎంవో లెఫ్టినెంట్ జనర్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు భారత్, దాయాది దేశం పాకిస్థాన్‌ల మధ్య…

ఇండియా దెబ్బతో పాక్ షేక్..!

భారత్‌ దాడికి పాకిస్థాన్ ఫేసే కాదు..ఎయిర్‌బేసులు పగిలిపోతున్నాయి. ఇండియన్ ఆర్మీ మిస్సైళ్ల ధాటికి.. పాకిస్థాన్‌లోని కీలక ఎయిర్‌బేస్‌లు తుక్కు తుక్కు అవుతున్నాయి.…

భార‌త్ నుంచి మ‌న‌ల్ని కాపాడేది అమెరికానే..! పాక్ మాజీ అధికారి కీల‌క వ్యాఖ్య‌లు..

త‌మ‌ను భార‌త్ నుంచి అమెరికానే కాపాడాల‌ని పాకిస్థాన్ విశ్రాంత ఎయిర్ మార్ష‌ల్ మ‌సూద్ అక్త‌ర్ ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన వీడియో…

భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జీ7 దేశాల కీలక పిలుపు..

భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలని, తక్షణమే సైనిక ఘర్షణను తగ్గించుకుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి…

అమృత్‌సర్‌లో పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత్ .. !

భారత – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు,…

‘ఆపరేషన్ సిందూర్’పై ఆర్మీ మీడియా సమావేశం.. తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను వెల్లడించేందుకు భారత సైన్యం సిద్ధమైంది. ఈ ఉదయం 10:30 గంటలకు…

ఎన్‌సీఏతో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సమావేశం.. అణ్వాయుధ వినియోగంపై చర్చ..!

పాకిస్థాన్‌లో శనివారం ఉదయం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలోని పలు కీలక వైమానిక స్థావరాలపై భారీ పేలుళ్లు సంభవించడంతో తీవ్ర ఉద్రిక్త…