మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం.. !

మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.…

భారత్- ఇండోనేషియా మధ్య రూ. 3800 కోట్ల ఒప్పందం..

భారత్ కు చెందిన అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు…

వక్భ్ బిల్లుకు కీలక సవరణలు.. విపక్ష పార్టీల సభ్యుల నిరసనలు..

ఇప్పటి వరకు విస్తృత అధికారాలతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వక్ఫ్ బోర్డును(Waqf Board) సంస్కరించేందుకు సిద్ధమైన కేంద్రం.. వక్ఫ్ సవరణ బిల్లుతో…

ఆరోగ్య రంగంపై 18 % జీఎస్టీ..

ఇంకొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్.. పార్లమెంట్ ముందుకు రానుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్..…

తాగుబోతు భర్తలతో పడలేక.. పెళ్లి చేసుకున్న మహిళలు..

భర్త నిత్యం తాగి వచ్చి తిడుతూ కొడుతుండడంతో విసిగిపోయిందో మహిళ.. తనలాంటి బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడంతో స్నేహం…

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌…

భారతీయ రైల్వే మరో సరికొత్త ప్రయోగం.. డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

భారతీయ రైల్వే మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్లను…

ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు ఓకే చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు..

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్…

ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ Vs యోగీ..

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య…

కశ్మీర్‌లో వీడిన మిస్టరీ మరణాలు గుట్టు.. అంత మంది మరణానికి కారణం..

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో భయాందోళనలు కలిగించిన 17 మంది వరస మరణాల ఘటనలో ఆసక్తికర అంశం ఒకటి వెలుగులోకి…