కాంగోలో అంతుచిక్కని వ్యాధి..! మరో కరోనా వైరస్ లాగా విజృమించబోతుందా..?

ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి…

దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ కార్డుల జారీపై సుప్రీం కోర్టు సీరియస్..!

దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ కార్డుల జారీపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజలకు…

ఢిల్లీ ఎన్నికలకు ఆప్ రెండో జాబితా విడుదల..!

వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వేగంగా సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా…

ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా..! ఎవరో తెలుసా..?

దేశంలో బ్యాంకులకే బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త గవర్నర్ గా ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు.…

రాజ్యసభ ఎంపీ సీట్లో డబ్బు కట్టలు..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ వివాదంపై విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్న వేళ ఉభయసభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో…

ఢిల్లీ బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్ .. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం..

కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టబద్దత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలంటూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు చేపట్టిన‘ఛలో ఢిల్లీ’…

ప్రజలకు చట్టాలంటే భయం లేదు… వారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు: నితిన్ గడ్కరీ..

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం వల్ల బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని కేంద్రమంత్రి…

యూపీఐ లైట్’ వాలెట్‌ పరిమితిపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యూపీఐ లైట్’ వాలెట్ పరిమితిని రూ.2000 నుంచి రూ.5000లకు పెంచింది. ఇక గరిష్ఠ…

అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌పై కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత..!

పంజాబ్‌లో షూటర్లు పేట్రేగిపోయారు. సిక్కుల ప్రఖ్యాత ప్రార్థనా స్థలం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌పై కాల్పులు జరిపారు. ఒక రౌండ్ కాల్పులు జరిగాయి.…

మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠకు బ్రేక్..! ఎవరంటే..?

తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరును అధికారికంగా ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్…