గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి చెందిన పార్టీలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) మెషీన్లు ట్యాంపర్ చేశారని ఆరోపణలు చేయడం…

ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా.. మహా సీఎం అతడే ఫిక్స్..!

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు ఆయన అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం…

రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: ద్రౌపది ముర్ము..

రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన చరిత్రాత్మక సందర్భానికి నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా రాజ్యాంగ వజ్రోత్సవాలు నిర్వహించాలని…

పవన్ కు ఢిల్లీ పిలుపు – కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా…

రేపే ప్రమాణ స్వీకారం.. తేలని సిఎం పదవి పంచాయితీ.. అజిత్ పవార్ కీలకం..!

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత రసవత్తర రాజకీయాలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. కూటముల మధ్య పోటీ ఒకవైపు ఉంటే.. కూటమిలో పార్టీల మధ్య…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. పార్టీ చీఫ్ పదవికి నానాపటోల్ రాజీనామా..!

మహారాష్ట్ర ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో మహాయుతి కూటమి పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు ఘోర ఓటమి పాలైన మహావికాస్ అఘాడీ…

ఝార్ఖండ్ లో హస్తం హవా..!

ఝూర్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. ఇండియా కూటమిలోని ఝూర్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ పార్టీలు…

ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ..

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హాయుతి కూట‌మి విజ‌యం సాధించింది. మొత్తం 288 స్థానాల‌కు 224 స్థానాల్లో గెలిచి సీఎం సీటును కైవ‌సం చేసుకుంది.…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 10 మంది మావోయిస్టుల మృతి.!

ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్…

జియో, ఎయిర్‌టెల్‌కు కోటిమంది గుడ్‌బై.. బీఎస్ఎన్‌ఎల్‌లోకి పెరుగుతున్న వలసలు..

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. ఈ రంగంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్…