ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను…
Category: NATIONAL
ప్రధాని మోదీకి దర్శకుడు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి..
జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. జీఎస్టీ సంస్కరణలు సరైన…
భారత్పై ట్రంప్ యూటర్న్..!
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని గంటల వ్యవధిలోనే మార్చుకున్నారు. ముందుగా భారత్ను అమెరికా కోల్పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు…
ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు..
ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు.. మరోవైపు టారిఫ్ల మోత.. ఇలాంటి సమయంలో కూడా రష్యా చమురు దిగుమతులను…
వన్ నేషన్ – వన్ ట్యాక్స్ .. నిర్మల సీతారామన్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీఎస్టీ వడ్డింపులు భారీగా పెంచిన ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు ఆ వడ్డింపులను…
జీఎస్టీ ప్రయోజనం బదిలీ చేయాలని కేంద్రమంత్రి కీలక సూచన..
ప్రభుత్వం పలు వస్తువులపై ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ…
దేశవ్యాప్తంగా ఓటర్లకు ఈసీ కీలకమైన హెచ్చరిక..!
దేశవ్యాప్తంగా ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఒక వ్యక్తి పేరు మీద ఒకటి…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 6న నగరానికి…
సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0..! వాటిపై భారీగా తగ్గనున్న జీఎస్టీ..!
దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ…
50 కోట్ల యూజర్ల మార్కు దాటిన జియో.. బంపర్ ఆఫర్లు ప్రకటన..!
దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకొని వినియోగదారులకు అనేక బంపర్ ఆఫర్లు…