మహారాష్ట్రలో ఎన్నికల కౌంట్ డౌన్.. మారుతున్న లెక్కలు.

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. రెండు కూటముల నుంచి కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకరి పైన మరొకరు…

నవంబర్ 11న కదలిరండి కదలిరండి అవినీతిని అంతం చేసేందుకు జంతర్ మంతర్ వద్దకు కదలిరండి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

ఢిల్లీ : ఢిల్లీలో ఎర్రకోట వద్ద జాతీయ జెండా నినాదాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, తెలంగాణ…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్..

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నేటితో ముగిసింది. సీజేఐగా ఆయన ఇవాళ పదవీ…

ఏపీలో సీప్లేన్‌..! రూట్‌ మ్యాప్ ఇదే..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ…

మహారాష్ట్ర ఎన్నికల పై మోడీ కీలక వాఖ్యలు..!

మహారాష్ట్రలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారంలో ముఖ్య నేతలు హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ప్రచారంలోకి దిగారు.…

భారత్-భూటాన్ మధ్య సంబంధాల్లో కీలక అడుగు..

భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరో అడుగు ముందుకేశాయి. కొత్తగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రారంభం కావడంతో వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను…

లైగింక ఆరోపణ కేసుల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పు..!

లైంగిక ఆరోపణల కేసుల్లో ఇష్టానుసారం కేసుల రద్దుకు వీలు లేదని సుప్రీం తేల్చి చెప్పింది. బాధితులు ప్రాణాలతో బయటపడిన సందర్భాల్లో.. నిందితులు,…

సోషల్ మీడియాలో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై నిషేధం..!

కోర్టులో జరిగే విచారణ వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయడంపై మధ్య ప్రదేశ్ హై కోర్టు నిషేధం విధించింది. కోర్టులో విచారణకు…

‘పీఎం విద్యాల‌క్ష్మి’తో మ‌ధ్య త‌ర‌గ‌తికి వాళ్లకు మోసం జరుగుతుందా..?..

మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలని, చదువుకోవాలని ఆసక్తి ఉన్నా…

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన..!

దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ…