సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు..

సుప్రీంకోర్టు ఆధార్ కార్డు విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని పేర్కొంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో…

రాష్ట్రానికి ఈ రైల్వే లైన్ ఎంతో అవసరం: పవన్ కల్యాణ్..

మొత్తం 57 కిలోమీటర్ల మేర… రూ.2,245 కోట్ల వ్యయంతో అమరావతి అనుసంధాన రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంపై ఏపీ డిప్యూటీ…

రాజకీయాల్లో ప్రియాంక్ గాంధీ అధికారిక ఎంట్రీ.. వయనాడ్ ఉపఎన్నికల్లో నామినేషన్ దాఖలు..

కాంగ్రెస్ పార్టీ జెనెరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం అక్టోబర్ 23, 2024న వయనాడ్ ఉపఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు.…

దూకుడు పెంచిన‌ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవ‌లు.. ఏడు కొత్త ఫీచర్లు..!

బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్న‌ట్లు వెల్ల‌డించింది. అందులో…

పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం..!

LAC వెంబడి సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్‌పై మేము…

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో వైద్యుడు సహా ఆరుగురు మృతి ..

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా…

2027లోనే జమిలీ ఎన్నికలు..కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.జమిలీ ఎన్నికలకు మాజీ…

ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన..!

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు ఘటన జరిగింది. ఉదయం దాదాపు 7.40 గంటల సమయానికి ఢిల్లీలోని రోహిణి…

మోదీ రష్యా టూర్ ఖరారు..!

రష్యాలోని కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకూ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) 16వ…

అన్ని కేసుల‌ విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు స‌రికొత్త ప్రయోగం..!

ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క‌మైన మార్పుల‌తో ముందుకు వెళ్తున్న దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. ఇకపై…