ఆ OBC సర్టిఫికెట్లు చెల్లవన్న హైకోర్టు.. బీజేపీపై మమతా ఆగ్రహం..

పశ్చిమ బెంగాల్‌లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కోర్టు రద్దు చేయడంపై మమతా బెనర్జీ స్పందించారు. పశ్చిమ బెంగాల్…

ఢిల్లీలో హై అలర్ట్.. కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు..

ఢిల్లీ నార్త్ బ్లాక్‌ లో ఉన్న హోం మినిస్ట్రీ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది. నార్త్ బ్లాక్…

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు మరోసారి షాక్..

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న…

ఆర్టీవో పరీక్ష లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటే ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాలి.. స్లాట్ బుక్ చేసుకొని, హాజరై, రకరకాల ఎంక్వైయిరీలు పూర్తయితే గాని…

ముగిసిన ఐదో దశ పోలింగ్…

పార్లమెంటు ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.…

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్..!

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు…

రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని కేంద్ర…

దేశంలో భారీ వర్షాలు.. కురుస్తాయి: IMD..

దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ-ఐఎండీ మరో చల్లటి వార్తను చెప్పింది. నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని, మాల్దీవులు సహా…

మొదలైన ఐదో దశ పోలింగ్..

సార్వ్రతిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49…

బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్..

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.…