పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై రగడ..

కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ గెలుపొందారు. అనంతరం ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు…

పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి…

జమాతే ఇస్లామీపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన..

జమ్మూకాశ్మీర్‌లోని జమాతే ఇస్లామీపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఓ కీలక ప్రకటన…

నీటిపై ప్రయాణించే కారు ఇదే..

ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ని షాక్కు గురిచేస్తూ.. సరికొత్త టెక్నాలజీతో ఓ లగ్జరీ ఎస్యూవీని ప్రదర్శించింది చైనాకు చెందిన బీవైడీ. ఈ ఎస్యూవీ…

జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచిన జపాన్ స్లిమ్..

చంద్రుడిపై జపాన్ స్పేస్ ఏజెన్సీ స్లిమ్ అనే రోవర్‌ను దించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోవర్ రాత్రిని తట్టుకొని నిలిచింది.…

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి..

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల…

తెరుచుకున్న ఢిల్లీ- హర్యానా సరిహద్దులు..

‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన ర్యాలీకి రైతు సంఘాలు తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఢిల్లీలో ట్రాఫిక్‌కు కాస్త ఉపశమనం కలుగుతోంది. పంటలకు…

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు…

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.…

తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు..

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అమృత్ భారత్ రైల్వే…

పాకిస్థాన్‌కు షాక్.. రావి నది నీటిని నిలిపివేసిన భారత్..

పాకిస్థాన్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్థాన్‌కు వెళ్తున్న రావి నది నీటి…