చంద్రుడిపై అడుగు పెట్టిన US ల్యాండర్..

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చేపట్టిన చంద్ర మండల యాత్ర సక్సెస్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీకి చెందిన నాసా…

రైతుల ఛలో ఢిల్లీ మార్చ్.. రెండ్రోజులు వాయిదా..

తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో ఢిల్లీవైపు రైతులు కదం తొక్కారు.…

కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. నేడు ఉదయం 11…

నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం….

రైతు సంఘాలు బుధవారం దేశ రాజధానికి తమ ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు నగర…

ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం.. స్పష్టం చేసిన కేంద్రం..

ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారంటూ వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇంతకుముందు నిర్ణయించినట్లు మార్చి 31 వరకు అది…

నిరసనకారులను మందలించిన హైకోర్టు..

రైతుల ఢిల్లీ ఛలో నిరసన కార్యక్రమంపై పంజాబ్ & హరియాణా హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది.…

జంతర్ మంతర్ వద్ద హిందూ సంఘాల నిరసన..

శ్రీరాముడు, శ్రీకృష్ణులకు గౌరవ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంఘాలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.…

విశ్వంలో అత్యంత శక్తివంతమైన క్వాసార్ గుర్తింపు

విశ్వంలో అత్యంత శక్తివంతమైన క్వాసార్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని మధ్యలో ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని, అది చాలా…

కేంద్రంతో రైతుల చర్చలు విఫలం..

కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ‘ఢిల్లీ చలో’ ఆందోళన శాంతియుతంగా నిర్వహిస్తామని…

పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు… విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం.

పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటి…