జూలై నుంచే దేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు…

భారతీయ రైల్వే శాఖ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే…

నోరెత్తిన మల్లారెడ్డి, పలకరిస్తే.. వైరల్ చేస్తారా..?

మనిషన్నాకా కాస్తంత కళా పోషణ ఉండాలన్నది ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో నటుడు రావుగోపాలరావు చెప్పిన డైలాగ్. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి…

ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న కేసీఆర్..

గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసే పనిలో పడ్డారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీ…

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై BJP సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి..

ప్రధాని మోదీ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తున్నారని, భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి…

దంచికొడుతున్న ఎండలు..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. హాఫ్‌ సెంచరీ దిశగా భానుడు పయనిస్తున్నాడు. ఇవాళ రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదైన్నట్లు వాతావరణ శాఖ…

కాంగ్రెస్ తెచ్చిన సంస్థలను బీజేపీ అమ్ముకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి..

ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు భారీ షాక్ ఇచ్చిన కోర్టు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు దాఖలు…

నామినేషన్ కు ఆలస్యం.. నోడల్ అధికారి కాల్లను మొక్కిన అభ్యర్థి..

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి…

బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి..

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆరెస్సెస్ విధానాలను అమలు చేస్తూ..…

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈరోజు ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు 547…