ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో ముగిసిన సీఎం సమీక్ష..

ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష ముగిసింది. అటు టీఎస్‌ రెడ్‌కో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

సీఎం రేవంత్ విదేశీ టూర్ ఖరారు..

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఖరారు అయ్యింది. దావోస్, లండన్ లో ఈ నెల 15 నుంచి 20 వరకు…

సదాశివపేట సబ్ రిజిస్టర్ మహమ్మద్ హమీద్ గారితో మర్యాదపూర్వకంగా కలిసిన – బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

సదాశివపేట సబ్ రిజిస్టర్ మహమ్మద్ హమీద్ గారితో మర్యాదపూర్వకంగా కలిసిన – బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి…

రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఉత్తమ్ వార్నింగ్..

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉందని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్…

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వరకు జరిగే మహా జాతరకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. మేడారంలో భక్తుల కోసం…

12 ఎంపీ స్థానాలకు తగ్గకూడదు: సీఎం రేవంత్ రెడ్డి..

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఐదు…

ఈ నెల 26 తర్వాత రేవంత్ జిల్లాల పర్యటన..

ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. తొలి మీటింగ్ ఇంద్రవెల్లిలోనే నిర్వహించేలా, ఆ రోజున…

అందుబాటులోకి ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం..?

ఏపీలో ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మింట్ కాంపౌండులోనే లభ్యమైన ఎన్టీఆర్ స్మారక…

సైబర్‌ కేసుల్లో 3వ స్థానంలో తెలంగాణ .

రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ,…

ఈసీకి బీఆర్ఎస్ లేఖ.. ఎందుకంటే..!

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ పై బీఆర్ఎస్ అసంతృప్తి…