గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కారు…

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి (Gruha lakshmi scheme) పథకాన్ని…

కేసీఆర్ తో, జగన్ ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు..?

ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ…

ఇప్పట్లో జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు: ఉత్తమ్..

కేంద్ర మంత్రులను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరామని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు. దీనిపై వారు స్పందిస్తూ ఇప్పట్లో జాతీయ…

శ్రీశైలంలో చిరుత సంచారం..

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం…

కరీంనగర్‌లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. అదిరిపోయే స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్…

నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుంకు అంతా సిద్దమయ్యారు. కరీంనగర్ ఇందిరాభవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి.…

ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న ఆటోడ్రైవర్ల మహాధర్నా..

హైదారబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఆటో…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం: సీఎం రేవంత్..

న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సందేశమిచ్చారు. ఆరింటిలో 2 గ్యారెంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా…

రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి లాస్ట్ డేట్ జనవరి 31..

తెలంగాణలో రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌…

దరఖాస్తులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..

రాష్ట్రంలో రైతుభరోసా, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.…

న్యూఇయర్ వేడుకలు.. పోలీసుల కీలక ఆదేశాలు..

మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు యువత సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పోలీసు…