రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త…

ప్రజాపాలనపై సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 2వ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇవాళ…

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ…

కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తాం: కోమటిరెడ్డి..

నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తామని తెలిపారు. చిత్ర…

మరోసారి తెరపైకి పెగాసస్..

పెగాసస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్‌లో యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్‌లు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నటిస్టుల ఫోన్లలో…

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు..

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.…

ఆరు గ్యారెంటీలకు వెల్లువెత్తిన దరఖాస్తులు…

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మొదటి నుంచి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి…

మేడం అనొద్దు.. అక్కా అనే పిలవండి: మంత్రి సీతక్క

కాంగ్రెస్‌ది గడీల పాలన కాదని.. గల్లీ ప్రజల పాలన అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క…

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు..

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్…

స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..

జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. ఓవైపు సంస్థాగత మార్పులు చేసింది. దేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేలా అగ్రనేతల…