మా విధులు, బాధ్యతలు మాకు తెలుసు కేటీఆర్.. ఐపీఎస్ అధికారుల ఘాటు లేఖ..!

ఐఏఎస్ అధికారి అన్న గౌరవం లేదు. గౌరవప్రథమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నాడన్న మర్యాద లేదు.. ఏదో విషయంలో తనకు నచ్చలేదని ఏకంగా..…

ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్.. వారికి కీలక ఆదేశాలు..!

ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. బాధ్యుల‌పై వేటు వేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌ను తర‌చూ…

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రస్తావన..!

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీ నదీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దేశ పార్లమెంట్ వేదికగా తెలంగాణ…

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావుపై మ‌రోకేసు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై మ‌రో కేసు నమోదు అయ్యింది. రూ. 50 కోట్ల…

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప‌నుల‌కు బ్రేక్..?

నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్ పూర్ ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించింది. గ‌త ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చిన అనుమ‌తుల‌పై పునరాలోచిస్తామ‌ని స్ప‌ష్టం…

దేవరకొండ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి శాలువాతో సన్మానించిన – బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్లో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలునాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న…

ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో…

కాళేశ్వ‌రం కంటే హ‌రిత‌హారం అతిపెద్ద కుంభ‌కోణం.. కానీ ఎవ‌రూ ప‌ట్టుకోలేరు: బీఆర్ఎస్ మాజీ కార్యకర్త..

కాళేశ్వరం కన్నా అతిపెద్ద కుంభకోణం హరితహారంలో జరిగిందని బీఆర్ఎస్ మాజీ కార్యకర్త గుండ‌మ‌ల్ల రాజేంద్ర కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2015లో…

2025లో పాత‌బ‌స్తీకి మెట్రో.. విమానాశ్ర‌యం రూట్ లో 24 స్టేష‌న్లు..!

ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి పీపీపీ మోడ‌ల్ మెట్రో మ‌న‌దేన‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్…

రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే ఖాతాల్లోకి డ‌బ్బులు..

రాష్ట్రంలోని రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ధాన్యం…