బీఆర్ఎస్ లో కులవివక్ష ఉంది..? సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన మాజీ కార్య‌క‌ర్త‌..

బీఆర్ఎస్ లో కులవివ‌క్ష ఉంద‌ని ఆ పార్టీ మాజీ కార్య‌క‌ర్త గుండమల్ల రాజేంద్ర కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీవీ ఇంట‌ర్వ్యూలో…

అదానీకి సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ పంచ్.. ఆ రూ.100 కోట్లు వద్దే వద్దంటూ ప్రకటన..

ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని…

తెలంగాణలో గ్రీన్ ఫార్మా కంపెనీల భారీ పెట్టుబడులు..

కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో…

రైత‌న్న‌ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో 3రోజుల పాటు భారీ స‌ద‌స్సు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌సాయ శాఖ‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో ఈనెల 30న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో రైతు…

సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ..!

సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో…

అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి: రాహుల్ గాంధీకి కేటీఆర్ డిమాండ్..

రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాలని బీఆర్ఎస్…

తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఇక్కడ పనులు చేస్తున్న…

మహిళలకు రూ. 2,500, పెళ్లికి తులం బంగారం అప్పటి నుంచే..!

తెలంగాణ ప్రజలకు కొత్త ఏడాదిలో మరిన్ని పథకాల్ని అమలుచేసేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అధికారం చేపట్టిన 10 నెలలు కావాస్తున్నా..…

మైసిగండి మైసమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంతో దర్శించుకున్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి జ్యోతి…

తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన మహిమగల అమ్మగా కొలువుదీరిన మైసిగండి మైసమ్మను కుటుంబ సమేతంతో దర్శించుకున్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా…

ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్: కేటీఆర్..

ఈ నెల 29న తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…