పాత సరుకులపై కొత్త ఎమ్మార్పీ..! భారీగా తగ్గనున్న ధరలు..!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు ఫలాలను సామాన్యులకు కచ్చితంగా చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే…
భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలిపొందారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ విజయం…
తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై సంచలన తీర్పు వెల్లడించింది హైకోర్టు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ను…
ఫార్ములా ఈ -రేసు కేసులో సంచలన పరిణామం..! ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక..
ఫార్ములా ఈ -రేసు కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తో సహా నలుగురి ప్రాసిక్యూషన్ కి…
తురకపాలెంలో ICAR బృందం పర్యటన..! మిస్టరీ విడినట్టేనా..?
తురకపాలెంలో మిస్టరీ డెత్స్కు కారణం మెలియాయిడోసిస్ కారణమా? అంటే ఔననే అంటోంది సైంటిస్టుల బృందం. వరుసగా జరుగుతున్న మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు…
‘అన్నదాత పోరు’ పేరుతో మరోసారి వైసీపీ హడావిడి..! జగన్ ఎక్కడ ..?
అసెంబ్లీలో ప్రతిపక్షం హాజరు కాకపోయినా ఏపీలో ప్రతిపక్షం ఉంది అని చెప్పుకోడానికి అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది వైసీపీ. కానీ ఆ…
ప్రజలకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..!
ప్రజలకు శుభవార్త చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు సర్కార్, కొత్త…
అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ నోటీసులు.. కారణమిదే..!
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయనకు…
4 కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కారు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల పదవుల పందేరం కొనసాగుతోంది. ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు…
తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన.. కేంద్రం కీలక నిర్ణయం..!
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత…