ఎన్డీయే కూటమి ఎంపీలతో మోదీ సమావేశం..

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను…

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. సర్వత్రా ఉత్కంఠ..!

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి,…

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం..! కారణం అదేనా..?

గణపతి హోమం బీఆర్ఎస్ పార్టీకి సానుకూల ఫలితాలు ఇస్తున్నా యా? ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందా? ఎన్డీయే-ఇండియా…

కవిత సస్పెన్షన్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని…

మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు..! రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణపనులు..

మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.7,360 కోట్ల వ్యయంతో…

కవిత ఎగ్జిట్ తో బీఆర్ఎస్ ఒడ్డునపడిందా..? బీఆర్ఎస్ పార్టీపై పడ్డ మచ్చ తొలగిపోతుందా..?

కవిత ఎగ్జిట్ తో బీఆర్ఎస్ ఒడ్డునపడిందా..? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పక్కనపెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీపై పడ్డ…

టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్..!

టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ రాక వెనుక ఏం జరిగింది? వైసీపీ ఒత్తిళ్లకు శ్యామలరావు తలొగ్గారా? కేవలం పరిపాలనకు…

స్థానిక సమరం..15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ…

సూపర్ సిక్స్-సూపర్ హిట్… ఈ నెల 10న అనంతపురంలో కూటమి పార్టీల భారీ సభ..

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తొలిసారిగా ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. ఎన్నికల…

ఇది ప్రభుత్వ హత్యే.. పారిశుద్ధ్య కార్మికుడి మృతిపై కేటీఆర్ ఫైర్..

ములుగు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్ ఆత్మహత్య ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో…