మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా..

Spread the love

బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ కోట్ల రూపాయల జరిమానా విధించారు. మొత్తం మూడు బ్యాంకులకు రూ.10.34 కోట్ల జరిమానా విధించింది. RBI తన నియంత్రణ అధికారాలను ఉల్లంఘించిన ఈ మూడు బ్యాంకులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. సిటీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ గరిష్టంగా రూ.5 కోట్ల జరిమానా విధించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.4.34 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు కోటి జరిమానా విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *