అమరావతి కోసం మరోసారి ల్యాండ్ పూలింగ్ జరగబోతోంది. 40వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూలింగ్లా.. అక్విజేషన్నా అన్నది మాత్రం…
Author: sanchalanavaartha
జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం: సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో…
3900 కరోనా కేసులు, ఇప్పటివరకు 32మంది మృతి.. ఈ కొవిడ్ డేంజర్ భయ్యా..
దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు…
సిలిండర్ ధరల తగ్గుముఖం.. నేటి నుంచి కొత్త ధర..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆయిల్ కంపెనీలు తీసుకున్న వల్ల సిలెండర్కు ఏకం రూ. 24 రూపాయలు తగ్గాయి.…
కూలీ తెలుగు రైట్స్ తీసుకున్న కింగ్ నాగార్జున..?
కోలీవుడ్ స్టార్ హీరో రజినీ కాంత్ ( Rajinikanth ) ప్రస్తుతం నటిస్తున్న సినిమా కూలీ.. ఈ మూవీ కోసం తమిళ…
రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్..
తాము అధికారం చేపట్టేనాటికి తెలంగాణలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయన్నారు సీఎం రేవంత్రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్ నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు…
రేషన్ బియ్యం వద్దనుకునే వారికి నగదు: మంత్రి కొల్లు రవీంద్ర..
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం విషయమై ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రేషన్ బియ్యం…
సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్ లు..
పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో గతంలో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం…
జూన్ 5న కేబినెట్ భేటీ.. రాజీవ్ యువ వికాసం స్కీంపై చర్చ..!
జూన్ 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలను చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం…
ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్..!ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం నిధులు విడుదల.!
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇదో తీపికబురు చెప్పింది కూటమి సర్కార్. ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం నిధులను విడుదల చేసింది. రైతులకు…