వయనాడ్ లో భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. మూడు గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అరుదైన వృక్షాలు కనుమరుగయ్యాయి. ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. ఇప్పటి…
Author: sanchalanavaartha
వక్ఫ్ చట్టం సవరణ పై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు..
లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా దీనిని…
రోజూ రోజుకు తగ్గుతున్న బీజేపీ గ్రాఫ్..? ఇలా అయితే కష్టమే..?
8 ఎంపీ సీట్లు.. 8 మంది ఎమ్మెల్యేలు. ఇది తెలంగాణలో బీజేపీ ట్రాక్ రికార్డ్.. రోజురోజుకు పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ బీజేపీకి…
సీఎం రేవంత్ టీమ్ వివిధ కంపెనీలతో ఒప్పందాలు.అమెరికా టూర్ దాదాపు సక్సెస్..!
సీఎం రేవంత్రెడ్డి అమెరికా టూర్ దాదాపు సక్సెస్ అయ్యిం ది. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతేకాదు ప్రపంచ…
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం: మంత్రి ఉత్తమ్ ప్రకటన..
రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టున ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పెట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని డెడ్ లైన్గా పెట్టి రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.…
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 28 మంది డీఎస్పీల బదిలీ..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా…
బొత్స ఓటమి ఖాయమా..?
వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి మారలేదా? ఎన్నికల్లో ఓడిపోయినా మనసు కనీసం మారలేదా? తాను చెప్పిందే జరగాలని భావిస్తున్నారా? జీవీఎంసీ స్థాయి…
ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్..!
ఏపీ వాసులకు శుభవార్త. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ…
సుప్రీంకోర్టు తీర్పుపై టి ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలిపిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
న్యూఢిల్లీ, జంతర్మంతర్ వద్ద టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాదిగల విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన టి ఎమ్మార్పీఎస్ తెలంగాణ…
శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించదగ్గ వ్యక్తులు- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…
న్యూఢిల్లీ, ప్రధానమంత్రి కార్యాలయం నుండి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం భారతదేశ ప్రధానమంత్రి గారి ఓ.ఎస్.డి ని కలిసి తెలంగాణ…