బీఆర్ఎస్‌కు మరో షాక్.. సీఎం రేవంత్ ఇంటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

బీఆర్ఎస్పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి…

డ్రగ్స్, మోరల్ పోలీసింగ్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు…

పొన్నం కృషితో గౌడన్నలకు సేఫ్టీ మోకు..!

తెలంగాణ ప్రభుత్వం గౌడన్నలకు శుభవార్త చెప్పింది. వారికి సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి ప్రమాదాలకు గురి…

అసెంబ్లీలో రాజధాని బిల్లులెప్పుడు..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధానికి తిరిగి ప్రాణం పోసినట్లయింది. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసిన అమరావతి…

రాజకీయ నాయకుల లీలలు, రూ. వందల కోట్ల భూములు స్వాహా, ఆరా తీస్తున్న టీడీపీ..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత రాజకీయ నాయకుల కిలాడీ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకున్న కొందరు…

అమ్మకు వందనం అమలుపై ప్రభుత్వం తాజా ప్రకటన..!

ఏపీ ప్రభుత్వం అమ్మకు వందనం పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలు చదువుకుుటున్నా వారికి తల్లికి…

ఓటీటీలోకి వచ్చేసిన ‘మహారాజ’..

విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘మహారాజ’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం,…

చనిపోతున్నానంటూ లావణ్య సూసైడ్ నోట్.. కాపాడిన పోలీసులు..

తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శుక్రవారం అర్ధరాత్రి తన అడ్వకేట్‌కు సందేశం…

ఎమర్జెన్సీ అప్రజాస్వామికం కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదు..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ తేదీని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించడాన్ని…

కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్యాంగ హత్యాదినంగా జూన్ 25..

దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గెజిట్…