జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాజమండ్రిలోని జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి…
Author: sanchalanavaartha
వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..?
టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ…
మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీలో మురుగునీటిని…
తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022లో…
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. నేడు కేంద్ర మంత్రులతో భేటీ..!
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం పార్టీ…
కేంద్రంతో రైతుల చర్చలు విఫలం..
కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ‘ఢిల్లీ చలో’ ఆందోళన శాంతియుతంగా నిర్వహిస్తామని…
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ రష్మిక..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ…
పవన్కల్యాణ్ ‘ఓజీ’పై సోషల్ మీడియాలో క్రేజీ అప్డేట్..
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘ఓజీ’. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కానుంది.…
పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు… విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం.
పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటి…
వజ్రపు తునకలా మెరుస్తున్న భూమి.. ఫొటో తీసి పంపిన నోవా-సి లాండర్..
చంద్రుడిపైకి అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ ‘నోవా-సి’ ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది. ఈ నెల 15న కేప్ కానవెరాల్ లోని…