ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..

రాముడు కేవలం హిందువులకే కాదు.. ప్రపంచం మొత్తానికి చెందినవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్…

50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో చైర్మన్

వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శక్తిమంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే…

ఇండియన్‌ నేవీ ఎపాలెట్స్‌ డిజైన్‌లో మార్పు..

భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌…

మీరాబాయి స్మారక నాణెం విడుద‌ల..

శ్రీకృష్ణ భక్తురాలు, కవయిత్రి మీరాబాయి(1498-1547) 525వ జయంతి సందర్భంగా కోల్‌కతా టంకశాల రూ.525 స్మారక నాణెం ముద్రించింది. ఈ స్మార‌క నాణేన్ని…

జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్…!

కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ…

లీటర్ పెట్రోల్‌పై రూ.6–10 త‌గ్గింపు..?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్,…

ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు- ఢిల్లీ హైకోర్టు..

తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను…

అయోధ్యలో రోడ్లపై సూర్య స్తంభాలు..

అయోధ్య సర్వం రామమయంగా మారింది. వీధుల్లో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తున్నది. వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతోన్న క్రమంలో…

జమ్మూకశ్మీర్‌ ముస్లిం లీగ్‌‌పై కేంద్రం నిషేధం..

ముస్లిం లీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో…

2032 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సిఎబిఆర్) తన తాజా నివేదికలో ఈ శతాబ్దం చివరి నాటికి భారతదేశం అతిపెద్ద…