సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు..

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్…

స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..

జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. ఓవైపు సంస్థాగత మార్పులు చేసింది. దేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేలా అగ్రనేతల…

ప్రపంచనేతగా చరిత్ర సృష్టించిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు ఎక్స్‌లో 94 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 48 మిలియన్లు, 82.7మిలియన్ల…

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేయడానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. బ్లాక్-హోల్స్, న్యూట్రాన్స్ స్టార్స్ వంటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న ఎక్స్ కిరణాల…

39 రోజుల్లో రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం..

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈసారి భక్తులు అధిక సంఖ్యలో కానుకలు సమర్పించారు. కేవలం 39 రోజుల్లో ఆలయ ఆదాయం…

గుజరాత్‌లోనే 2036 ఒలింపిక్స్‌ : అమిత్ షా

ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్‌లో…

ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్..

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్ధ పేటీఎం ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేల భారీ షాకిచ్చింది. పేటీఎం మాతృసంస్ధ వన్97 సుమారు వెయ్యి మంది…

మహిళా రెజ్లర్‌ల కోసమే పోరాటం: సాక్షిమాలిక్

మహిళా రెజ్లర్ల కోసమే తాము పోరాడుతున్నామని రెజ్లర్ సాక్షిమాలిక్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెన్షన్‌పై…

ప్రపంచ దేశాలకు WHO కీలక సూచన..

అనేక దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక సిఫార్సు చేసింది. కరోనాపై తమ…

3,420కి చేరిన క‌రోనా వైర‌స్ కేసులు..

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 423 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్ర‌భుత్వం…